cm kcr boycott niti aayog meeting:ప్రధాని నరేంద్ర మోదీకి తెలంగాణ సీఎం కేసీఆర్ లేఖ రాశారు. కేంద్ర వైఖరిని నిరసిస్తూ ఆదివారం జరగబోయే నీతి ఆయోగ్ భేటీని బహిష్కరిస్తున్నట్లు తెలిపారు. శనివారం మీడియాతో మాట్లాడిన కేసీఆర్… రాష్ట్రాల విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహిరిస్తున్న తీరును తీవ్రంగా ఖండించారు.
For more news update stay with actp news
Android App
Facebook
Twitter
Dailyhunt
Share Chat
Telegram
Koo App