అర్హత ఉంటేనే పెన్షన్లు ఇస్తామని, అర్హత లేని వారికి పెన్షన్లు ఇవ్వలేమని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. రాజాం నియోజక వర్గ కార్యకర్తలతో భేటీ సందర్భంగా పెన్షన్ల తొలగింపుపై పలువురు కార్యకర్తలు చేసిన ఫిర్యాదులపై సీఎం స్పందించారు. ఒక్కో అసెంబ్లీ నియోజక వర్గం నుంచి 50మంది కార్యకర్తలతో భేటీ అవుతున్న సీఎం రెండో రోజు రాజాం కార్యకర్తలతో భేటీ అయ్యారు.
For more news update stay with actp news
Android App
Facebook
Twitter
Dailyhunt
Share Chat
Telegram
Koo App