Tag: కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

Komatireddy Raj Gopal Reddy : మునుగోడు నుంచే నా పోటీ.. కాంగ్రెస్ ఆదేశిస్తే గజ్వేల్ బరిలోనూ ఉంటా

తెలంగాణ కోసం పోరాడానని గుర్తు చేశారు రాజగోపాల్ రెడ్డి. నాటి పరిస్థితుల దృష్ట్యా బీజేపీలోకి వెళ్లానని… కానీ బీఆర్ఎస్ పై పోరాటం చేసే విషయంలో బీజేపీ డీలా…

ఆ ఇద్దరు మాజీలు కాంగ్రెస్‌ గూటికేనా…?-two former telangana mps are preparing to join the congress party ,తెలంగాణ న్యూస్

Congress Party Joinings: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ ఆపరేషన్ ఆకర్ష్‌కు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోంది. గుట్టు చప్పుడు కాకుండా ఇతర పార్టీలకు చెందిన కీలక నేతల్ని,…

బీజేపీ తొలి జాబితాలో రాజగోపాల్ రెడ్డి పేరు ఎందుకు లేదు? ఏదీ తేల్చుకోలేకపోతున్నారా?-nalgonda komatireddy rajgopal reddy not announced in bjp first list reason ,తెలంగాణ న్యూస్

తొలిజాబితాలో చోటెందుకు దక్కలేదు? మునుగోడు ఉపఎన్నికల తర్వాత పార్టీకి దూరంగా ఉంటూ వచ్చినా ఆయన, ఇటీవల కొద్ది రోజులుగా మళ్లీ యాక్టివ్ అయ్యారు. మునుగోడు నుంచే పోటీ…

TS Assembly Elections 2023 : మరోసారి ఆసక్తికరంగా 'మునుగోడు' రాజకీయం – ఈసారి టికెట్లు ఎవరికో..?

Munugode Assembly Constituency: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి మునుగోడు రాజకీయాలు ఆసక్తిని రేపుతున్నాయి. ప్రధాన పార్టీల నుంచి అభ్యర్థులుగా ఎవరు ఖరారవుతురానే చర్చ జోరుగా…

నల్గొండ జిల్లాలో కాషాయ జెండా ఎగరవేస్తాం-bjp leader komatireddy raj gopal reddy serious comments on cm ckr ,తెలంగాణ న్యూస్

“తెలంగాణ ప్రజల మనసులో ఉన్న ఆలోచనను విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే బీజేపీ కార్యకర్తలు కేసీఆర్ మైండ్ గేమ్ ట్రాప్ లో పడొద్దు. బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని ప్రజల్లో బదనాం…

హైకమాండ్ నుంచి అందని హామీ, రాజకీయ భవిష్యత్తుపై పునరాలోచనలో ఈటల, కోమటిరెడ్డి!-delhi bjp high command no assurance to etela rajender komatireddy rajagopal reddy thinking to party change

Etela Komatireddy : తెలంగాణలో అధికారం కోసం పావులు కదుపుతున్న బీజేపీ అధిష్ఠానానికి అంతర్గత కుమ్ములాటలు తలనొప్పిగా మారాయి. దీంతో తెలంగాణ బీజేపీలో కీలక నేతలనైన ఈటల…

దిల్లీకి ఈటల, కోమటిరెడ్డి- పార్టీ మార్పు ప్రచారంతో బీజేపీ హైకమాండ్ రంగంలోకి!-telangana bjp leaders etela rajender komatireddy rajagopal reddy went delhi bjp high command calls

TS BJP : తెలంగాణ బీజేపీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు జాతీయ నాయకత్వం రంగంలోకి దిగింది. ముందుగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని దిల్లీకి పిలిచిన హైకమాండ్… తర్వాత…