కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్న కిషన్‌రెడ్డి-cm kcr said that telangana has become a hostage in the hands of kalva kuntla family ,తెలంగాణ న్యూస్

ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. ప్రభుత్వం 30పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని కాలరాస్తున్నాయని ఆరోపించారు. ఆందోళనలు, నిరసన కార్యక్రమాలు తెలిపే స్వేచ్ఛ లేకుండా చేశారన్నారు.

Source link