Month: November 2024

జీవో 317 బాధితులకు తెలంగాణ సర్కార్ ఊరట, సమస్యల పరిష్కారానికి మార్గదర్శకాలు జారీ-tg govt released guidelines for go 317 for govt employees transfers ,తెలంగాణ న్యూస్

అసలేంటీ జీవో 317? 2018లో ప్రభుత్వ ఉద్యోగాల కేటాయింపులో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జోనల్ వ్యవస్థను అమల్లోకి తెచ్చింది. తెలంగాణ విభజనకు ముందు మొత్తం పది జిల్లాలు…

CM Revanth Reddy : రైతుల ఖాతాల్లో బోనస్ డబ్బులు జమ, బీఆర్ఎస్ గుండెల్లో పిడుగులు- సీఎం రేవంత్ రెడ్డి

CM Revanth Reddy : 25 రోజుల్లో రూ.17,869 కోట్లు రుణమాఫీ చేసిన చరిత్ర దేశంలో ఎక్కడైనా ఉంటే నిరూపించాలని కేసీఆర్ కు సవాల్ విసిరారు సీఎం…

రైల్వే ప్రయాణికులకు అలర్ట్, ఫెంగల్ తుపాను ప్రభావంతో రైళ్ల సమయాల్లో మార్పులు-fengal cyclone effect on trains tirupati chennai route trains schedule changed ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తిరుపతి-ఎంజీఆర్ చెన్నై సెంట్రల్(16024) రైలును అవడి వద్ద షార్ట్ టెర్మినేట్ చేశారు. మరో రెండు రైళ్ల ఆరిజినేషన్‌లో మార్పు చేశారు. ఎంజీఆర్ చెన్నై – తిరుపతి(16053), ఎంజీఆర్…

ఏసీబీకి చిక్కిన అవినీతి తిమింగలం, ఏఈఈ నిఖేష్ కుమార్ అక్రమాస్తులు రూ.150 కోట్లకు పైనే-acb raids continues irrigation aee nikesh kumar belongs 30 places 150 crore disproportionate assets ,తెలంగాణ న్యూస్

రూ.లక్ష లంచం తీసుకుంటూ నిఖేశ్ కుమార్‌ను ఈ ఏడాది మేలో ఒక ప్రత్యేక కేసులో ఏసీబీ అరెస్టు చేసింది. రంగారెడ్డి జిల్లా మణికొండలో బొమ్ము ఉపేంద్రనాథ్ రెడ్డి…

pakistan cricket board likely accept hybrid model in champions trophy with some conditions | Champions Trophy 2025: ఐసీసీ దెబ్బకు దిగొచ్చిన పాకిస్తాన్

Pakistan Cricket Board Accept Hybrid Model: ఐసీసీ దెబ్బకు పాకిస్తాన్ క్రికెట్ బోర్డు దిగొచ్చింది. ఛాంపియన్స్ ట్రోఫీ – 2025 విషయంలో ఎట్టకేలకు పీసీబీ హైబ్రిడ్ విధానాన్ని…

CM Chandrababu : రేషన్ బియ్యం, బెల్ట్ షాపుల వ్యవహారంలో సీఎం చంద్రబాబు సీరియస్, బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్

CM Chandrababu : బెల్ట్ షాపులు, రేషన్ బియ్యం రవాణా, ఇసుక విషయంలో సీఎం చంద్రబాబు సీరియస్ అయ్యారు. బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తానంటూ వార్నింగ్…

Warangal : ఓరుగల్లులో హడలెత్తిస్తున్న చైన్ స్నాచర్లు.. బయటకు రావాలంటే జంకుతున్న మహిళలు

Warangal : వరంగల్‌లో చైన్ స్నాచర్లు హడలెత్తిస్తున్నారు. చైన్ స్నాచర్ల బెడదతో మహిళలు బయటకు రావాలంటే జంకుతున్నారు. మట్వాడా పీఎస్ పరిధిలో ముగ్గు వేస్తున్న ఓ వృద్ధురాలి…

ఏడాదిలో ఏడుగురు, ఏసీబీ దాడులంటే ఉద్యోగులకు మామూలే!-nirmal district acb seven raids in a year in bribing cases no fear in govt employees ,తెలంగాణ న్యూస్

వరుస ఏసీబీ దాడులు జరుగుతున్నప్పటికీ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉద్యోగుల ఒంట్లో భయం లేకుండా పోతుండడం చర్చకు దారి తీస్తుంది. ఏసీబీ అంటే అసలు భయమే లేకుండా…