Month: December 2024

రాజకీయ ప్రతిదాడులకు చిత్ర పరిశ్రమను వాడుకోవద్దు- కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన దిల్ రాజు-fdc chairman dil raju responded on ktr comment tollywood stars meeting with cm revanth reddy ,తెలంగాణ న్యూస్

“హైదరాబాద్ ను గ్లోబల్ ఎంటర్టైన్మెంట్ హబ్ గా తీర్చిదిద్దాలన్నది సీఎం సంకల్పం. సీఎం సంకల్పానికి పరిశ్రమ ప్రతినిధులుగా మేమంతా స్వాగతించాం. అనవసర వివాదాల్లోకి తెలుగు చిత్ర పరిశ్రమను…

Anakapalli Crime : అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోరం, గిరిజ‌న బాలిక‌పై సామూహిక అత్యాచారం-నిందితుల‌పై పోక్సో కేసు న‌మోదు

Anakapalli Crime : అనకాపల్లి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గిరిజన బాలికపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాలికకు మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి…

Formula E Case : కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై తీర్పు రిజర్వ్, అప్పటి వరకూ అరెస్టు చేయొద్దని హైకోర్టు ఆదేశం

Formula E Case : ఫార్ములా-ఈ రేసు కేసులో మాజీ మంత్రి కేటీఆర్ క్వాష్ పిటిషన్ పై హైకోర్టులో వాదనలు ముగిశాయి. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది….

Pune Pub Sends Condoms, ORS With New Year Eve Bash Invite, Complaint Filed

New Year 2025 Invitation : మరికొన్ని గంటల్లో న్యూ ఇయర్ రాబోతోంది. ఇప్పటికే చాలా చోట్ల కొత్త సంవత్సరం వేడుకల కోసం ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ…

భ‌క్తుల‌కు ఆర్టీసీ గుడ్‌న్యూస్‌.. చిత్తూరు జిల్లా నుంచి వైష్ణ‌వ క్షేత్ర ద‌ర్శినికి ప్ర‌త్యేక బ‌స్సులు.. ప్యాకేజ-special buses from chittoor district for vaishnava kshetra darshini ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ప్యాకేజీ.. 1. అత్తిరాల‌, నంద‌లూరు, ఒంటిమిట్ట‌, క‌డ‌ప‌, పుష్ప‌గిరి, రాయ‌చోటి వైష్ట‌వ క్షేత్రాల‌కు ప్యాకేజీ పెద్ద‌ల‌కు రూ.750, పిల్లల‌కు రూ.450 ఉంటుంది. Source link

చెడు పోస్టు చేయవద్దు, సోష‌ల్ మీడియాపై ఏపీ స‌ర్కార్ వినూత్న క్యాంపెయిన్-ap govt campaign on social media no evil posts using three monkey concept ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం, విద్వేష, విషపూరిత రాతలు వద్దని కోరుతోంది. చెడు పోస్టులు చేయొద్దని విజ్ఞప్తి చేస్తోంది. అస‌త్య ప్రచారాల‌కు, దూష‌ణ‌ల‌కు స్వస్తి ప‌లుకుదామంటూ…

New Zealand has stepped into 2025 before any other country in the world | New Year 2025: న్యూజిలాండ్‌లో న్యూ ఇయర్ ఎంట్రీ – ఎలా స్వాగతం చెప్పారో మీరే చూడండి

New Zealand has stepped into 2025 before any other country in the world:   భారత్‌లో డిసెంబర్‌ 31 అర్ధరాత్రి 12 దాటగానే…

TG Govt Employees : ప్రభుత్వ ఉద్యోగులకు అలర్ట్.. జనవరి 1 నుంచి ఈ కొత్త రూల్ పాటించాల్సిందే!

TG Govt Employees : తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు జనవరి 1 నుంచి కొత్త రూల్ పాటించాల్సిందే. అవును.. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల అటెండెన్స్ విధానాన్ని మార్చారు….