Category: Andhra & Telangana

Andhra Pradesh and Telangana states news updates

15న టెట్ ఎగ్జామ్… అభ్యర్థులు పాటించాల్సిన సూచనలివే-guidelines and instructions for ts tet exam 2023 ,తెలంగాణ న్యూస్

సెప్టెంబర్‌ 15న టెట్‌ పేపర్‌1, పేపర్‌2 పరీక్షలను నిర్వహించనున్నారు. తుది ఫలితాలను సెప్టెంబర్‌ 27న విడుదల చేస్తారు. సెప్టెంబర్ 15న నిర్వహించే టెట్ పేపర్ 1 పరీక్షను…

AP Assembly sessions: 21 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు?

AP Assembly sessions: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాలను సెప్టెంబర్ 21 నుంచి నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు త్వరలో ప్రారంభం కానున్న నేపథ్యంలో…

ప్రేమ విఫలమై సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ ఆత్మహత్య-software engineer commits suicide after love fails ,తెలంగాణ న్యూస్

మంచిర్యాల పట్టణంలోని పద్మశాలీ కాలనీకి చెందిన రాజనర్సు, విజయలక్ష్మిల కూతురు మౌనిక(23) ఇంజినీరింగ్‌ పూర్తిచేసి నాలుగు నెలలుగా మాదాపూర్‌లోని ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో పనిచేస్తోంది. రాజనర్సు ప్రైవేట్…

నడక మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ ఏర్పాటుకు టీటీడీ మొగ్గు-ttd favors construction of elevated corridor along the walkway ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

టీటీడీ అనుమతి కోరినే నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు సర్వే కోసం అధ్యయనం ప్రారంభించారు. నడక మార్గంలో ‘రెండున్నర నెలల క్రితం ఓ బాలుడిపై దాడి, ఆపై…

చంద్రబాబు అరెస్టును ఖండించిన అఖిలేష్, సుఖ్ బీర్ సింగ్- ప్రతిపక్ష నేతల అరెస్ట్ ట్రెండ్ గా మారిందని ట్వీట్-tdp chief chandrababu arrest akhilesh yadav sukhbir singh badal condemned alleged on bjp ysrcp ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

సినీ పరిశ్రమ స్పందించాలి – నట్టికుమార్ చంద్రబాబు అరెస్ట్ పై జూ.ఎన్టీఆర్, చిరంజీవి, ప్రభాస్, రాజమౌళి స్పందించాలని టాలీవుడ్ నిర్మాత నట్టి కుమార్ అన్నారు. సినీ పరిశ్రమ…

చీకోటి ప్రవీణ్ కు షాకిచ్చిన బీజేపీ, చివరి నిమిషంలో చేరికకు బ్రేక్-hyderabad bjp postponed chikoti praveen joining after came as rally to party office ,తెలంగాణ న్యూస్

క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్ కర్మాన్‌ఘాట్‌లోని హనుమాన్‌ టెంపుల్‌ నుంచి భారీ ర్యాలీగా నాంపల్లి బీజేపీ ఆఫీసుకు చేరుకుని పార్టీలో చేరాల్సి ఉంది. కాసేపట్లో…

ఏపీలో 27 లక్షల దొంగ ఓట్లు, ఈసీ సంచలన ప్రకటన-eci announced 27 lakh fake votes in andhra pradesh election commission reply to mp raghu rama ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఏపీ ఓటర్ల ముసాయిదా ఆంధ్రప్రదేశ్‌లో ఓటర్ల సంఖ్యలో 2019తో పోలిస్తే 5 లక్షలు పెరిగారు. 2024 ఎన్నికల నాటికి ఈ సంఖ్య మరింత పెరగొచ్చు. ఏపీ ముసాయిదా…