Category: Andhra & Telangana
Andhra Pradesh and Telangana states news updates
CM KCR : ఉద్యోగులకు సీఎం కేసీర్ గుడ్ న్యూస్- కొత్త పీఆర్సీ, సింగరేణి కార్మికులకు రూ.1000 కోట్ల బోనస్
CM KCR : రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, సింగరేణి కార్మికులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. కొత్త పీఆర్సీ ప్రకటిస్తామన్నారు. ఈ ఏడాది దసరా, దీపావళికి సింగరేణి…
Chandrababu On Gaddar: గద్దర్ విషయంలో తనపై దుష్ప్రచారం చేశారన్న చంద్రబాబు
Chandrababu On Gaddar: అనారోగ్యంతో మృతి చెందిన ప్రజా గాయకుడు గద్దర్ కుటుంబాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. హైదరాబాద్లో గద్దర్ నివాసంలో ఆయన కుటుంబ సభ్యుల్ని…
Pre Poll Surveys: ముందస్తు సర్వేలపై అలర్ట్.. ట్రాప్లో చిక్కుకోకూడదని వైసీపీ నిర్ణయం
Pre Poll Surveys: ముందస్తు సర్వే ఫలితాలపై అత్యుత్సాహం ప్రదర్శించకూడదని ఏపీలో అధికార పార్టీ భావిస్తోంది. ఇటీవల కాలంలో వరుస సర్వేల్లో సానుకూల ఫలితాల రావడాన్ని…
Gun Firing: పందుల్ని కాల్చబోతే పాపకు తగిలిన తూటా.. కాకినాడలో విషాదం
Gun Firing: కాకినాడ జిల్లాలో దారుణం జరిగింది. నాటు పందుల్ని తుపాకీతో కాలుస్తుండగా గురి తప్పిన తూటా చిన్నారి ప్రాణాలను బలి తీసుకుంది. Source link
TS Independence Day: గోల్కొండ కోటపై రెపరెపలాడిన మువ్వన్నెల జెండా
TS Independence Day: రాష్ట్రం అవతరించిన పదేళ్లలో తెలంగాణ గణనీయమైన పురోగతిని సాధించిందని సిఎం కేసీఆర్ చెప్పారు. గోల్కొండ కోటపై మువ్వన్నెల జెండా ఎగురవేసిన కేసీఆర్ పదేళ్లలో…
కల్వకుంట్ల కుటుంబం చేతిలో తెలంగాణ బందీ అయ్యిందన్న కిషన్రెడ్డి-cm kcr said that telangana has become a hostage in the hands of kalva kuntla family ,తెలంగాణ న్యూస్
ఎన్ని వేల కోట్ల రుపాయలు అక్రమంగా సంపాదించుకున్నారో తెలంగాణ ప్రజానీకం అంతా చూస్తున్నారన్నారు. ప్రభుత్వం 30పర్సెంట్ వాటాలు కుటుంబానికి వెళుతున్నాయని, ప్రశ్నించే గొంతుల్ని నొక్కి, పౌర హక్కుల్ని…
AP Independence Day: కోర్టు కేసులు కూడా అంటరానితనంలో భాగంగా వేస్తున్నవే.. సిఎం జగన్
AP Independence Day: అంటరానితనంపై నిరంతర పోరాటం కొనసాగుతుందని విజయవాడలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రకటించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి సాయుధ…
సిఎం మనసులో ఏముంది, ఒకటికి నాలుగు సర్వేలతో అభ్యర్థుల వడపోత!-what is in chief minister jagans mind filtering candidates with different surveys ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
ముఖ్యమంత్రి కార్యదర్శి హోదాలో ఉన్న అవినాష్ ఆధ్వర్యంలో కూడా మరికొన్ని సంస్థలు నేరుగా ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వానికి పొలిటికల్ ఇంటెలిజెన్స్ సేవలు అందిస్తున్న అవినాష్,…
Sports Minister Peshi: మంత్రి పేషీలో కంత్రీ… క్రీడాకారిణికి వేధింపులు
Sports Minister Peshi: తెలంగాణలో క్రీడాకారిణులపై వేధింపులకు సంబంధించి వరుస ఘటనలు వెలుగులోకి రావడం కలకలం రేపుతున్నాయి. హకీం పేట స్పోర్ట్స్ హాస్టల్ ఉదంతం మరువక ముందే…
తుడా ఛైర్మన్గా చెవిరెడ్డి మోహిత్ రెడ్డి-appointment of chevireddy mohit reddy as the chairman of tuda ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్
నిన్న మొన్నటి వరకు వైవీ సుబ్బారెడ్డి టీటీడీ ఛైర్మన్గా ఉన్నారు. ఎమ్మెల్యే కరుణాకర్రెడ్డి కుమారుడు అభినయ్రెడ్డి తిరుపతి కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో అభినయ్…
Vijayawada Traffic: నేడు విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు
Vijayawada Traffic: విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో నిర్వహించే స్వాతంత్య్ర దినోత్సవం సందర్బంగా నగరంలో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలు కానున్నాయి. ఉదయం 7గంటల నుంచి మధ్యాహ్నం 12…
తెలంగాణ గ్రూప్-3 అభ్యర్థులకు అలర్ట్, అప్లికేషన్ల సవరణకు అవకాశం-tspsc group 3 applications modification from august 16 to 21st ,తెలంగాణ న్యూస్
TS Group-3 : తెలంగాణ గ్రూప్-3 దరఖాస్తుల్లో సవరణలకు టీఎస్పీఎస్సీ అవకాశం కల్పించింది. ఈ నెల 16 నుంచి 21వ తేదీ సాయంత్రం 5 వరకు అప్లికేషన్లను…