Main Story
-

Margani Bharat : భోగాపురం ఎయిర్పోర్టుపై మార్గాని భరత్ ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై కూటమి ప్రభుత్వం తీరును వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2019లో ఎలాంటి అనుమతులు, భూసేకరణ లేకుండానే టీడీపీ ప్రభుత్వం శిలాఫలకాలు వేసి మభ్యపెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 2,900 ఎకరాల భూమి కేటాయించి, అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించారని వివరించారు. కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Source link
Editor’s Picks
Trending Now
Featured News
Cover Stories
-

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…
-

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…
Popular Now
-

PM Modi: కామన్వెల్త్ గేమ్స్లో భారత్కు 39 పతకాలు.. క్రీడాకారులను అభినందించిన ప్రధాని మోదీ.. | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:09 AM IST కామన్వెల్త్ గేమ్స్ 2026లో సత్తాచాటిన భారత అథ్లెట్లను ప్రధాని నరేంద్ర మోదీ అభినందించారు PM Modi, ANI Image గ్లాస్గోలో జరిగిన 2026 కామన్వెల్త్ గేమ్స్ విజయవంతంగా ముగియగా, భారత క్రీడాకారుల ప్రదర్శనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసలు కురిపించారు. ఈ క్రీడల్లో భారత్ మొత్తం 39 పతకాలు సాధించగా, అందులో 13 స్వర్ణాలు, 17 రజతాలు, 9 కాంస్య పతకాలు ఉన్నాయి. దేశానికి గౌరవం తీసుకొచ్చిన…
-

CWG 2030: గ్లాస్గో టు అహ్మదాబాద్.. 2030 కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమివ్వనున్న భారత్! | క్రీడా వార్తలు | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:26 AM IST CWG 2030: గ్లాస్గో వేదికగా రెండు వారాల పాటు జరిగిన కామన్వెల్త్ క్రీడలు ఘనంగా ముగిశాయి. స్కాట్లాండ్ సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తూ ప్రారంభమైన ఈ వేడుకలు, భారత్ సంస్కృతి, సంగీతం, ఆధునిక ఆకాంక్షల మేళవింపుతో కంటికి ఇంపుగా సాగాయి. PC: X.com మరో నాలుగేళ్లలో కామన్వెల్త్ క్రీడలకు ఆతిథ్యమిచ్చేందుకు గుజరాత్లోని అహ్మదాబాద్ నగరం సిద్ధంగా ఉందనే సందేశాన్ని ఈ వేడుకలు చాటిచెప్పాయి. ఈ ముగింపు వేడుకల్లో అత్యంత…
Must Read
-

Margani Bharat : భోగాపురం ఎయిర్పోర్టుపై మార్గాని భరత్ ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై కూటమి ప్రభుత్వం తీరును వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2019లో ఎలాంటి అనుమతులు, భూసేకరణ లేకుండానే టీడీపీ ప్రభుత్వం శిలాఫలకాలు వేసి మభ్యపెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 2,900 ఎకరాల భూమి కేటాయించి, అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించారని వివరించారు. కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Source link
-

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…
-

Kangana Ranaut | నేను సంఘీగా మారాలనుకుంటున్నా.. కంగనా కామెంట్స్ వైరల్! | ACTPnews
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన సోషల్ మీడియా వేదికగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన పాత జీవితానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను ఒక ‘మోడరేట్ హిందువు’గా ఉండేదాన్నని, అయితే ఇప్పుడు బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా చైతన్యవంతమైన ‘అవేకెన్డ్ హిందువు’గా (Awakened Hindu) మారానని తెలిపారు. సమాజంలో ఇతరులు సిద్ధాంతాలు మార్చుకుంటే అంగీకరించేవారు.. హిందూ మహిళల విషయంలోనే ఎందుకు…
-

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…
-

Little Hearts Mouli: ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి సెకండ్ మూవీ ఫిక్స్.. టైటిల్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 03, 2026 7:08 PM IST సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. News18 సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని…
-

Prashant Kishor Jan Suraaj : బీజేపీకి బిగ్ షాక్ప్రశాంత్ కిశోర్ ఘన విజయం | ACTPnews
బీహార్ రాజకీయాల్లో ఊహించని సంచలనం నమోదైంది. పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిశోర్ స్థాపించిన ‘జన్ సురాజ్’ పార్టీ బాంకీపూర్ అసెంబ్లీ ఉపఎన్నికల్లో సంచలన విజయం సాధించి అధికార బీజేపీ-జేడీయూ కూటమికి కోలుకోలేని షాక్ ఇచ్చింది. పాట్నాలోని పార్టీ కార్యాలయం వద్ద జన సురాజ్ శ్రేణులు బాణసంచా కాల్చి, స్వీట్లు పంచుకుంటూ భారీ ఎత్తున సంబరాలు జరుపుకున్నారు. సాంప్రదాయ రాజకీయ పార్టీలను తోసిరాజని ప్రశాంత్ కిశోర్ సాధించిన ఈ విజయం బీహార్ రాజకీయాల్లో కొత్త అధ్యాయానికి తెరతీసింది. Source…
Recommended News
-

Margani Bharat : భోగాపురం ఎయిర్పోర్టుపై మార్గాని భరత్ ఘాటు వ్యాఖ్యలు! | ACTPnews
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం అంశంపై కూటమి ప్రభుత్వం తీరును వైఎస్సార్సీపీ జాతీయ అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ తీవ్రంగా తప్పుపట్టారు. 2019లో ఎలాంటి అనుమతులు, భూసేకరణ లేకుండానే టీడీపీ ప్రభుత్వం శిలాఫలకాలు వేసి మభ్యపెట్టిందని ఆరోపించారు. వైఎస్సార్సీపీ హయాంలోనే 2,900 ఎకరాల భూమి కేటాయించి, అన్ని రకాల అనుమతులు తెచ్చి ప్రాజెక్టు పనులను పరుగులు తీయించారని వివరించారు. కూటమి నేతలు క్రెడిట్ కొట్టేయడానికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. Source link
-

Shocking Video: పట్టపగలే దారుణం.. టీచర్ను 20 సార్లు కత్తితో పొడిచి చంపిన కిరాతకుడు! | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:10 PM IST హర్యానాలోని ఫరీదాబాద్లో అత్యంత దారుణ ఘటన చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ స్కూల్ టీచర్ను ముసుగు వేసుకున్న గుర్తుతెలియని దుండగుడు పట్టపగలే కత్తితో పొడిచి చంపాడు. పోలీస్ ఔట్పోస్టుకు కూతవేటు దూరంలోనే ఈ దారుణం జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. News18 హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్లోని సిక్రోనా గ్రామంలో హృదయ విదారక ఘటన వెలుగుచూసింది. స్థానికంగా ఉన్న ఒక ప్రైవేట్ పాఠశాలలో పనిచేస్తున్న సంధ్య అనే మహిళా ఉపాధ్యాయురాలిని…
-

Kangana Ranaut | నేను సంఘీగా మారాలనుకుంటున్నా.. కంగనా కామెంట్స్ వైరల్! | ACTPnews
బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ తన సోషల్ మీడియా వేదికగా మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. తన పాత జీవితానికి సంబంధించిన వీడియోలను షేర్ చేస్తూ ట్రోల్ చేస్తున్న వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను ఒక ‘మోడరేట్ హిందువు’గా ఉండేదాన్నని, అయితే ఇప్పుడు బిజెపి, ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలకు అనుగుణంగా చైతన్యవంతమైన ‘అవేకెన్డ్ హిందువు’గా (Awakened Hindu) మారానని తెలిపారు. సమాజంలో ఇతరులు సిద్ధాంతాలు మార్చుకుంటే అంగీకరించేవారు.. హిందూ మహిళల విషయంలోనే ఎందుకు…
-

Cauvery Water Dispute: కావేరీ జలాల వివాదం.. సుప్రీంకోర్టును ఆశ్రయించిన విజయ్ సర్కార్ | | ACTPnews
Last Updated:Aug 03, 2026 10:22 PM IST కావేరీ నదీ జలాల పంపకాల వివాదం మరోసారి ముదురుతోంది. కావేరీ వాటర్ మేనేజ్మెంట్ అథారిటీ (CWMA) ఆదేశాలను కర్ణాటక బేఖాతరు చేస్తోందని, తమకు దక్కాల్సిన వాటాను విడుదల చేయడం లేదని ఆరోపిస్తూ తమిళనాడు ప్రభుత్వం సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్ ఆదేశాలతో ఈ పిటిషన్ దాఖలు చేసింది. News18 కర్ణాటకతో కావేరీ జలాల వివాదంపై తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. తమకు…
-

Little Hearts Mouli: ‘లిటిల్ హార్ట్స్’ హీరో మౌళి సెకండ్ మూవీ ఫిక్స్.. టైటిల్ చూస్తే దిమ్మతిరిగిపోతుంది! | తెలుగు సినిమా వార్తలు | ACTPnews
Last Updated:Aug 03, 2026 7:08 PM IST సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టి అందరినీ తనవైపు చూసేలా చేసుకున్నాడు. News18 సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలతో లక్షల్లో ఫాలోవర్స్ సంపాదించుకున్న మౌళి తనుజ్ ప్రశాంత్ ‘లిటిల్ హార్ట్స్’ సినిమాతో హీరోగా డెబ్యూ ఇచ్చాడు. ఫస్ట్ సినిమాతోనే ఊహించని…
Latest News

Stay Connected
Categories
Search the Archives
Access over the years of investigative journalism and breaking reports






















