Category: Andhra & Telangana
Andhra Pradesh and Telangana states news updates
ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రజలపై సమరం చేస్తున్నాయా? అని మండిపడ్డారు. నన్ను కోసినా వచ్చిన…
కూటమి ప్రభుత్వంలో రైతుల పరిస్థితి దారుణం, ఏ పంటకు మద్దతు ధర లేదు – వైఎస్ షర్మిల
అకాల వర్షాలతో దాదాపుగా 5 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. ఇంత నష్టం జరిగినా ప్రభుత్వం అధికారిక…
అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు
అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రంలోగా రైతు ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని ప్రకటించారు. Source link
సింహాచలం దుర్ఘటనపై ప్రభుత్వానికి చేరిన నివేదిక.. ఈవో, కాంట్రాక్టర్, ఇంజనీరింగ్, టూరిజం సిబ్బందిపై కఠిన చర్యలకు సిఫార్సు
సింహాచలం వరాహ లక్ష్మీనరసింహ స్వామి చందనోత్సవం సందర్బంగా రిటైనింగ్ వాల్ కూలి ఏడుగురు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై త్రిసభ్య కమిటీ నివేదిక ప్రభుత్వానికి చేరింది. ఈవో, కాంట్రాక్టర్,…
ఏపీ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టిక్కెట్లపై లేటెస్ట్ అప్డేట్.. హాల్ టిక్కెట్లు ఇలా డౌన్ లోడ్ చేసుకోండి…
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలకు హాల్టిక్కెట్లను మే 6వ తేదీన విడుదల కానున్నాయి. ఈ మేరకు ఏపీ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. ఇంటర్ మొదటి,…
ఒరాకిల్, ష్నైడర్ ఎలక్ట్రిక్ తో ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు- 4 లక్షల మందికి నైపుణ్య శిక్షణ, 20 ట్రైనింగ్ ల్యాబ్ లు
యువతకు ఉపాధి అవకాశాలు, నైపుణ్య శిక్షణ మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఏపీ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది. ఒరాకిల్, ష్నైడర్ ఎలక్ట్రిక్ సంస్థలో ఒప్పందాలు చేసుకున్నట్లు మంత్రి…
తెలంగాణలో భూప్రకంపనలు, భయంతో ప్రజలు బయటకు పరుగులు
తెలంగాణలోని కరీంనగర్, సిరిసిల్ల జిల్లాల్లో భూమి కంపించింది. రెండు సార్లు భూమి తీవ్రంగా కంపించడంతో ప్రజలు బయటకు పరుగులు తీశారు. Source link
విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై సీపీఎం పోరుబాట..మే7న విద్యుత్ సౌదా ముట్టడి .. విపక్షప్రచారాన్ని ఖండించిన మంత్రి గొట్టిపాటి
ఏపీలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై విపక్షాలు పోరాటాన్ని ఉధృతం చేశాయి.రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్న విద్యుత్ దోపిడీపై సీపీఎం పోరుబాట పట్టింది.విద్యుత్ కొనుగోలు…
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్ పోస్టుల ఫలితాలు విడుదల అయ్యాయి. 2024 నవంబర్ 23న 2322 నర్సింగ్ పోస్టులకు వైద్య ఆరోగ్యశాఖ రాత పరీక్ష నిర్వహించింది. త్వరలో ప్రొవిజినల్…
మిస్ వరల్డ్ 2025 పోటీలను విజయవంతం చేద్దాం.. అధికారులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం
విద్యార్థులకు చూపించండి.. ‘మిస్ వరల్డ్ పోటీలకు వచ్చే విదేశీ అతిథులు బస చేసే హోటళ్లతో పాటు.. గచ్చిబౌలి స్టేడియం, చార్మినార్, లాడ్ బజార్, చౌమహల్లా ప్యాలెస్, సెక్రెటేరియట్…
పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. డిపార్ట్మెంట్ గురించి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
పోలీస్ ఉద్యోగం కత్తిమీద సాము లాంటిది.. అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో.. పోలీసులకు ‘రియల్ హీరోస్ జీ…
అన్నదాత సుఖీభవ పథకంపై బిగ్ అప్డేట్, అర్హుల ఎంపికపై మార్గదర్శకాలు జారీ
అన్నదాత సుఖీభవ పథకం మార్గదర్శకాలు అన్నదాత సుఖీభవ స్కీమ్ ను భర్త, భార్య, పిల్లలతో కుటుంబాన్ని యూనిట్ గా తీసుకుని అమలుచేస్తారు. పిల్లలకు వివాహమైతే వారిని ప్రత్యేక…