అకాల వర్షాలతో నష్టపోయిన రైతులకు రేపు సాయంత్రంలోగా పరిహారం-సీఎం చంద్రబాబు

అకాల వర్షాలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు. రేపు సాయంత్రంలోగా రైతు ఖాతాల్లో పరిహారం జమ చేస్తామని ప్రకటించారు.

Source link