Ind vs WI 3rd T20: ఇండియా, వెస్టిండీస్ మధ్య జరుగుతున్న మూడో టీ20 మ్యాచ్ కాస్త ఆలస్యమైంది. అయితే దీని వెనుక ఓ వింత కారణం ఉంది. దీని కారణంగా మైదానంలోకి వచ్చిన రెండు జట్ల ప్లేయర్స్ తిరిగి పెవిలియన్ కు వెళ్లాల్సి వచ్చింది. దీంతో మ్యాచ్ కాస్త ఆలస్యంగా ప్రారంభమైంది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్ అవుతోంది.