ఫ్లైఓవర్ అందుబాటులోకి వస్తే ఆర్టీసీ క్రాస్రోడ్స్, అశోక్ నగర్, వీఎస్టీ జంక్షన్లలో దశాబ్దాల తరబడి ఉన్న ట్రాఫిక్ రద్దీని పరిష్కరించడం సంతోషంగా ఉందంటూ కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. 2.63 కి.మీల పొడవైన ఈ వంతెనను స్ట్రాటజిక్ రోడ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద జీహెచ్ఎంసీ నిర్మించిందని తెలిపారు.