ఈసారి పెట్టుబడి సాయం లేదు..! వచ్చే రబీ సీజన్ నుంచే రైతు భరోసా, కీలక ప్రకటన-agri minister tummala nageshwar rao key statement about rythu bharosa ,తెలంగాణ న్యూస్

రైతు భరోసా స్కీమ్ పై మంత్రి ఉపసంఘం ఏర్పాటు చేశామని మంత్రి తుమ్మల తెలిపారు. సబ్ కమిటీ నివేదిక వచ్చిన తర్వాతే.. స్కీమ్ ను అమలు చేస్తామని ప్రకటించారు. అంటే ఈ సీజన్ కు రైతు భరోసా ఉండబోదని… వచ్చే సీజన్ రబీ నాటికి  పంట పెట్టుబడి సాయం అందిస్తామన్నారు. అర్హత ఉన్న రైతుకు ప్రతి ఎకరానికి రూ. 7500 చెల్లిస్తామని పేర్కొన్నారు.

Source link