ఏపీలో ఇంజనీరింగ్ కోర్సులకు రూ.43వేలు ఫీజు ఖరారు చేసిన హైకోర్టు…-ap high court has finalized the fees in engineering colleges in ap

ఇది నేపథ్యం…

ఆంధ్రప్రదేశ్‌ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ నిర్ణయించిన ఫీజులు తక్కువగా ఉన్నాయంటూ ఇంజనీరింగ్ కాలేజీ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఫీజులకు సంబంధించి కనిష్ఠంగా రూ.42,500, అంతకంటే ఎక్కువ ఫీజులు ఉంటే 10% పెంచుకోవడానికి వీలు కల్పిస్తామని సోమవారం హైకోర్టు తెలిపింది.

Source link