ఐపీఎల్ లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం.. రాజస్థాన్ రాయల్స్ పై ఎమ్మెల్యే సంచలన ఆరోపణలు.. ఆ టీమ్ తో పోరుపై అనుమానాలు!

ఐపీఎల్ 2025లో మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. రాజస్థాన్ రాయల్స్ ఫిక్సింగ్ కు పాల్పడిందని రాజస్థాన్ క్రికెట్ సంఘం అధికార కమిటీ కన్వీనర్, బీజేపీ ఎమ్మెల్యే జైదీప్ బిహాని చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. 

Source link