సామాన్యుడిపై విద్యుత్ బిల్లుల భారం తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం ‘పీఎం సూర్య ఘర్ పథకం’ ద్వారా నివాస గృహాలకు సోలార్ ప్యానల్స్ అమరుస్తుంది. 40 శాతం సబ్సిడీతో సోలార్ ప్యానల్స్ అందిస్తున్నారు. ప్రతి నెలా 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ పొందవచ్చని పేర్కొంది.