చంద్రబాబు లీగల్ ములాఖత్ లు కుదింపు, ప్రభుత్వ కుట్రేనంటూ టీడీపీ ఆరోపణలు-rajahmundry tdp alleges ap govt intentionally decrease chandrababu legal mulakat ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

న్యాయపోరాటం జాప్యం చేసేందుకే

ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులో చంద్రబాబుపై కేసుల విషయంలో విచారణ జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదులతో చంద్రబాబు సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు అంటున్నారు. చంద్రబాబు న్యాయపోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు చేస్తుందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతల మండిపడుతున్నారు.

Source link