న్యాయపోరాటం జాప్యం చేసేందుకే
ఏసీబీ, హైకోర్టు, సుప్రీం కోర్టులో చంద్రబాబుపై కేసుల విషయంలో విచారణ జరుగుతున్నాయి. ఈ సమయంలో న్యాయవాదులతో చంద్రబాబు సంప్రదింపులు అత్యంత కీలకమని కుటుంబ సభ్యులు అంటున్నారు. చంద్రబాబు న్యాయపోరాటంలో జాప్యం జరిగేలా ప్రభుత్వం ఈ తరహా కుట్రలు చేస్తుందని కుటుంబ సభ్యులు, పార్టీ నేతల మండిపడుతున్నారు.