చిత్తూరులో బీభత్సం సృష్టించిన ఏనుగు చిక్కింది..-the forest department officials captured the elephant that created havoc in chittoor ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

చిత్తూరు జిల్లా గుడిపాల మండలంలో బుధవారం బీభత్సం సృష్టించి దంపతుల్ని తొక్కి చంపేసిన ఒంటరి ఏనుగు గురువారం కూడా మరో మహిళను చంపేసింది. ఆంధ్రా, తమిళనాడు సరిహద్దుల్లో సంచరిస్తున్న ఏనుగును అటవీశాఖ అధికారులు పట్టుకునే లోపే తమిళనాడు సరిహద్దు గ్రామంలో మరో మహిళను చంపేసింది.

Source link