చెడు వ్యసనాలకు బానిసలై గంజాయి విక్రయం, జైలుకు వెళ్లొచ్చిన తీరు మారని యువకులు-hardened criminals youth continue drug trade despite legal consequences ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మరో ఇద్దరు పరారీలో .…

దీంతో గంజాయి కావాలని భాను ప్రసాద్ రాగానే అక్కడికి వెళ్లి అందులో నుండి అతనికి 2 కిలోల గంజాయిని ఇచ్చాడు. ఈ క్రమంలో పోలీసులు చాకచక్యంగా శేఖర్, భానుప్రసాద్ అనే ఇద్దరిని పట్టుకొని విచారణ చేపట్టారు. నిందితుల వద్ద నుండి 10 కిలోల గంజాయి, 1 సెల్ ఫోన్లు రికవరీ చేసి ఇద్దరిని అరెస్టు చేసి జ్యుడిషియల్ రిమాండ్ కు తరలించారు. మరో ఇద్దరు నరేష్, వర్ధన్ పరారీలో ఉన్నారని, త్వరలో ఇద్దరు నిందితులను పట్టుకుంటామని ఏసిపి తెలిపారు.

Source link