Jagtial Accident : జగిత్యాల జిల్లా కొండాపూర్ లో అడవి పంది బైక్ ను ఢీకొట్టడంతో రైతు ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన రైతు సంగ శ్రీనివాస్ రాత్రి పొలం వద్దకు వెళ్లి తిరిగి వస్తుండగా..అతడు ప్రయాణిస్తున్న బైక్ అడవి పంది ఢీ కొట్టింది. రోడ్డుపై పడ్డ శ్రీనివాస్ తలకు బలమైన గాయం కావడంతో మృతిచెందాడు.