గొల్లపల్లి మండలం చిల్వకోడూర్ వద్ద మంగళవారం ఉదయం ఈ ప్రమాదం జరిగింది. కారు నడుపుతున్న 2020 బ్యాచ్ కి చెందిన ఎస్ఐ శ్వేతతో పాటు బైక్ మీద ప్రయాణిస్తున్న వ్యక్తి కూడా ప్రాణాలు కోల్పోయారు. గతంలో వెల్గటూర్, కోరుట్ల, పెగడపల్లి, కథలాపూర్ స్టేషన్లలో శ్వేత ఎస్సైగా విధులు నిర్వర్తించారు.