టీటీడీ ఆన్‌లైన్‌ టిక్కెట్ల విడుదల, అందుబాటులో అక్టోబర్ కోటా-ttd online ticket release october quota available ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

రూ.300 ప్రత్యేక దర్శనం టికెట్ల భక్తులు వైకుంఠం క్యూకాంప్లెక్స్1లోని కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. వీరికి ద‌ర్శ‌నానికి మూడు గంట‌ల స‌మ‌యం ప‌ట్టింది. ఒక్క‌రోజే 75,963 మంది యాత్రికులు ద‌ర్శించుకున్నారు. అందులో 26,956 మంది భ‌క్తులు త‌ల‌నీలాలు స‌మ‌ర్పించారు. ఒక్క‌రోజే టీటీడీకి రూ.3.99 కోట్ల హుండీ ఆదాయం వ‌చ్చింది.

Source link