టీటీడీ గోశాలలో ఈ ఏడాది 43గోవులు మరణించాయన్నఈవో శ్యామలరావు, గత ఏడాది 179 మృతి-ttd eo shyamala rao says 43 cows died in ttd cowshed this year 179 died last year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

దాణా, మందుల సరఫరా కాంట్రాక్ట్ లోను భారీగా అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇపుడు వీటిపై చర్యలు చేపట్టామన్నారు. గతంలో విజిలెన్స్ అధికారులను అనుమతించలేదని, ఇపుడు ఎవరైనా గోశాలకు వెళ్లి చూడవచ్చని, చాలా పారదర్శకంగా వ్యవహరిస్తున్నామన్నారు. టిటిడి గోశాలలో పాల ఉత్పత్తిలో గతం కంటే అదనంగా గోవులు పాలు ఇస్తున్నాయన్నారు.

Source link