టీమిండియాలోకి కడప అమ్మాయి.. శ్రీలంకపై భారత్ వుమెన్స్ విక్టరీ.. మెరిసిన ప్రతీక, మంధాన

మహిళల ముక్కోణపు వన్డే: భారత మహిళల క్రికెట్ జట్టులో మరో తెలుగుమ్మాయి అడుగుపెట్టింది. కడప ఆల్ రౌండర్ శ్రీ చరణి అరంగేట్రం చేసింది. ఇక ముక్కోణపు వన్డే సిరీస్ లో శ్రీలంకపై విక్టరీతో భారత్ శుభారంభం చేసింది. 

Source link