ఉద్యోగులతో సహా ఆరుగురిపై కేసు నమోదు…
కొడుకు మోసంపై తల్లి ఇచ్చిన పిర్యాదు తో కరీంనగర్ వన్ టౌన్ సిఐ కోటేశ్వర్ 92/2025, ఐపీసీ 61(2), 318(4), 338, 336(3), 340(2) r/w 3(5) of BNS, 2023 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. తప్పుడు ధ్రువ పత్రాలు జారీ చేసిన రెవిన్యూ అధికారులు, తప్పుడు సాక్షి సంతకాలు, అఫిడవిట్ దాఖలు చేసిన ఇతర ప్రభుత్వ శాఖ అధికారుల పై బాధితురాలైన జోరేపల్లి క్రిష్ణకుమారి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.