తల్లి బతికుండగానే పెద్దకర్మ భోజనాలు, వింత కోరిక తీర్చిన కొడుకులు-krishna sons puts peddakarma lunch to villagers even mother alive she requested sons ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఘనంగా పెద్ద కర్మ భోజనాలు

బంధువులు, స్నేహితులు, ఊరందరినీ పిలిచి రంగమ్మ పెద్ద కర్మ భోజనాలు పెట్టారు కొడుకులు. తల్లి బతికి ఉండగానే ఇదేం పని అని ముందు తిట్టుకున్న జనం…ఇదందా రంగమ్మ పని అని తెలుసుకుని ముక్కున వేలేసుకున్నారు. పెద్ద కర్మ రోజు ఎలాంటి భోజనాలు అచ్చం అలాగే భోజనాలు ఏర్పాటుచేశారు. ఆ తల్లి రంగమ్మ కళ్ల ముందే అందరికీ వడ్డించారు. తన పెద్దకర్మ భోజనాలు కళ్లారా చూసిన రంగమ్మ హుషారుగా అందరినీ పలకరించింది. ఇదేమి చోద్యం అంటూ భోజనానికి వచ్చిన వాళ్లంతా నోరెళ్లబెట్టారు.

Source link