ఏప్రిల్ 24వ తేదీ వరకు ఆలస్య రుసుముతో దరఖాస్తులు స్వీకరిస్తారు. ఇంజినీరింగ్ విభాగంలో ఎస్సీ కులాలన్నింటికి కలిపి 25,300, అగ్రికల్చర్ విభాగంలో 21,200 దరఖాస్తులు వచ్చాయి. కులాల వారీగా మాదిగ విభాగంలో ఇంజినీరింగు 13,287(52%), అగ్రికల్చర్కు 12,763(60%)້ మంది విద్యార్థులు దరఖాస్తుచేశారు.