త్వరలో ఉత్తర తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు…! పట్టభద్రులు, టీచర్ ఓటర్ల జాబితా విడుదల, లెక్కలివే-final publication of electoral rolls announced for medak nizamabad adilabad karimnagar graduates teacher constituency ,తెలంగాణ న్యూస్

త్వరలో జరగనున్న ఉత్తర తెలంగాణలోని పట్టభద్రుల ఎమ్మెల్సీ, టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల తుది జాబితాను అధికారులు విడుదల చేశారు. కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఓటర్లు 3,41,313 మంది, థర్డ్ జెండర్లు ముగ్గురు ఉండగా ఉపాధ్యాయ ఓటర్లు 25,921 మంది ఉన్నారు.

Source link