దసరాకు ఏపీఎస్‌ఆర్టీసీ 6100 ప్రత్యేక బస్సు సర్వీసులు, సాధారణ ఛార్జీలే అమలు-apsrtc 6100 special bus services for dussehra normal fares will be implemented ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

రాష్ట్రమంతటా… అన్ని ముఖ్య పట్టణాలు, నగరాలు, ప్రాంతాలకు

సాధారణ రోజులలో APSRTC అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు మరియు రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళూరు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 6,100 ప్రత్యేక బస్సులు నడపబడతాయి.

Source link