Posted in Andhra & Telangana ప్రజలపై యుద్ధం చేసి, బాగుపడినవారు ఎవరూ లేరు-ఆర్టీసీ సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు Sanjuthra May 5, 2025 తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగ సంఘాలు ప్రజలపై సమరం చేస్తున్నాయా? అని మండిపడ్డారు. నన్ను కోసినా వచ్చిన ఆదాయానికి మించి నేనేం చేయలేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. Source link