తెలంగాణ రాష్ట్ర డైరె క్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ (డీఎంఈ) తెలంగాణలోని జిల్లాల్లో గుర్తించిన అన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబా లకు చికిత్స పొందే అవకాశాన్ని కల్పించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.