కఠిన చర్యలు తప్పవు..
తాళ్లపూడి ఎస్ఐ రామకృష్ణ స్పందిస్తూ.. తమకు ఫిర్యాదు వచ్చిందని, దాని ప్రకారం విచారణ జరిగి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. కేసు నమోదు చేసి విచారణ జరిపామని.. ఇప్పటికే పలుమార్లు కాలేజీల్లో, పాఠశాల్లో ఈవ్ టీజింగ్, ర్యాగింగ్పై అవగాహన కల్పించామనని చెప్పారు. అక్కడక్కడ ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయని.. ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే తీవ్ర చర్యలు ఉంటాయని హెచ్చరించారు.