బీసీసీఐ పెద్ద మనసు.. పారిస్ ఒలింపిక్స్ కోసం బీసీసీఐ భారీ సాయం-bcci announced financial support to ioa for the paris olympics bcci secretary jay shah reveals ,స్పోర్ట్స్ న్యూస్

2021లో జరిగిన టోక్యో ఒలింపిక్స్ లో ఇండియా ఏడు మెడల్స్ గెలిచింది. ఇప్పటి వరకూ ఒక ఒలింపిక్స్ లో ఇండియా గెలిచిన అత్యధిక మెడల్స్ ఇవే. ఈసారి ఆ రికార్డును మరింత మెరుగు పరిచే లక్ష్యంతో అథ్లెట్లు ఉన్నారు. టోక్యోలో ఒక గోల్డ్, రెండు సిల్వర్, నాలుగు బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. ఈసారి కూడా నీరజ్ చోప్రా, మీరాబాయి చాను, మను బాకర్, నిఖత్ జరీన్, పీవీ సింధులాంటి అథ్లెట్లు మెడల్స్ పై ఆశలు రేపుతున్నారు.

Source link