దర్శించే ప్రదేశాలు..
మహాగణపతి ఆలయం (కాణిపాకం), గోల్డెన్ టెంపుల్ (శ్రీపురం), అరుణాచలేశ్వరస్వామి ఆలయం (అరుణాచలం), సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆయలం (పళని), ఆదియోగి దేవాలయం (కోయంబత్తూర్), ఉద్యానవనం ప్రదేశం (ఊటీ), చాముండేశ్వరి ఆలయం, మైసూర్ పాలెస్ (మైసూర్), కృష్ణ ఆలయం (గురువాయుర్), అనంత పద్మనాభస్వామి ఆలయం (తిరువనంతపురం), కన్యాకాపరమేశ్వరి ఆలయం (కన్యాకుమారి), మధురమీనాక్షి ఆలయం (మధురై), రామేశ్వర జ్యోతిర్లింగం (రామేశ్వరం), రంగనాధ ఆలయం (శ్రీరంగం), బృహదేశ్వర ఆలయం (తంజావూరు).