ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్తో డబ్బులు పొందలేరు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న, సన్నకారు రైతులు పెట్టుబడి సాయంగా ఏటా రూ.6000 మూడు వాయిదాల్లో రూ.2000 చొప్పున రైతుల ఖాతాల్లో జమ చేస్తు్న్నారు.