వచ్చే విద్య సంవత్సరమే తల్లికి వందనం అమలు, బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.31వేల కోట్లు కేటాయింపు-talliki vandanam scheme will be implemented from next acadamic year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఉన్నత విద్య

భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం మరియు అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన, సమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో ఉందని ఈ కార్యక్రమం క్రింద మల్టీ డిసిప్లినరీ విద్య మరియు పరిశోధన విశ్వ విద్యాలయాల స్థాపన, పాలిటెక్నిక్ విద్యలో క్రెడిట్ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెట్టడం, అధునాతన తరగతి గదులు, ప్రయోగశాలలు, డిజిటల్ లైబ్రరీలతో విద్యాలయాలను ఆధునీకరించడం వంటి కీలక నిర్ణయాల ద్వారా మన విద్యార్థులను అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణముగా తయారు చేస్తున్నట్టు చెప్పారు.

Source link