విజయవాడ, విశాఖ మెట్రో ప్రాజెక్ట్‌పై సర్కార్ కసరత్తు.. 6 ప్రధాన అంశాలు-6 key points regarding the metro project in vijayawada and visakhapatnam cities ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

విశాఖపట్నం, విజయవాడ నగరాల్లో మెట్రో రైల్ ప్రాజెక్టుకు సంబంధించి కీలక అప్ డేట్ వచ్చింది. 2024 ధరల ప్రకారం డీపీఆర్‌ల తయారీ పూర్తయ్యింది. విజయవాడ నగరంలో రెండు దశల్లో 3 కారిడార్ల పనులు, విశాఖపట్నంలో రెండు దశల్లో 4 కారిడార్లు పనులు చేపట్టాలని డీపీఆర్ సిద్ధం చేశారు. అయితే.. ఈ ప్రాజెక్టుకు 100 శాతం నిధులు కేంద్ర ప్రభుత్వమే సమకూర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. భూ సేకరణకు అయ్యే రూ.2,799 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుందని స్పష్టం చేసింది. దీనికి సంబంధించి 6 ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి.

Source link