శ్రీకాకుళం నుంచి మ‌హా కుంభమేళాకు.. రాజమండ్రి నుంచి కాశీ యాత్ర‌కు స్పెషల్ బస్సులు-special buses from srikakulam to maha kumbh mela and from east godavari to kashi yatra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

కాశీ ప్యాకేజీ..

మ‌హాశివ రాత్రి సంద‌ర్భంగా వార‌ణాసిలోని కాశీ విశ్వేశ్వ‌రుని ద‌ర్శ‌నం కోసం.. ఫిబ్ర‌వ‌రి 18న రాజ‌మండ్రి డిపో నుంచి ప్ర‌త్యేక బ‌స్సు బ‌య‌లుదేరుతుంది. ఈ యాత్ర 11 రోజులు పాటు 13 క్షేత్రాల మీదుగా సాగుతోంది. రాజ‌మండ్రిలో బ‌స్సు బ‌య‌లుదేరి.. భువ‌నేశ్వ‌ర్, పూరి, కోణార్క్, జాజ్‌పూర్, ప్ర‌యాగ్‌రాజ్, కాశీ, అయోధ్య, సీతామ‌డి, నైమిశారణ్యం, గ‌య, బుద్ధ‌గ‌య, అర‌సవిల్లి, అన్న‌వ‌రం మీదుగా రాజ‌మండ్రి చేసుకుంటుంది.

Source link