కాశీ ప్యాకేజీ..
మహాశివ రాత్రి సందర్భంగా వారణాసిలోని కాశీ విశ్వేశ్వరుని దర్శనం కోసం.. ఫిబ్రవరి 18న రాజమండ్రి డిపో నుంచి ప్రత్యేక బస్సు బయలుదేరుతుంది. ఈ యాత్ర 11 రోజులు పాటు 13 క్షేత్రాల మీదుగా సాగుతోంది. రాజమండ్రిలో బస్సు బయలుదేరి.. భువనేశ్వర్, పూరి, కోణార్క్, జాజ్పూర్, ప్రయాగ్రాజ్, కాశీ, అయోధ్య, సీతామడి, నైమిశారణ్యం, గయ, బుద్ధగయ, అరసవిల్లి, అన్నవరం మీదుగా రాజమండ్రి చేసుకుంటుంది.