AP Tourism: పర్యాటక శాఖ ద్వారా తిరుమల శ్రీ వారి దర్శనాలకు అనుమతించడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. టూరిజం చైర్మన్ డాక్టర్ నూకసాని బాలాజీ వినతికి స్పందించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, పర్యాటక శాఖ ద్వారా దర్శనాలను పునరుద్ధరించాలని ఆదేశించారు.