పోలీసులకు ఫిర్యాదు..
మరోవైపు సునీల్ రెడ్డికి ఇదివరకే పెళ్లి అయిందని, ముగ్గురు పిల్లలు ఉన్నట్లు ఆమెకు తెలిపింది. దీంతో పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని, తనపై లైంగిక, భౌతిక దాడి చేశాడని మహిళ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితుడిపై చర్యలు తీసుకోవాలని మహిళల పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదులో భాగంగా పోలీసులు కేసు నమోదు చేసి, విచారణ జరుపుతున్నారు. నిందితుడి వివరాలు సేకరిస్తున్నారు.