పదేళ్లుగా..
ఇలా గడిచిన 10 ఏళ్ల నుంచి తన స్వగ్రామంలోనే విద్యార్థులకు ఒక్కరే తెలుగు, మ్యాథ్స్, ఇంగ్లీష్ బోధిస్తున్నారు. అనారోగ్యం, అలసట అనేది లేకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు పిల్లల మద్యే ఉంటూ.. వారితో దగ్గరుండి చదివిస్తున్నారు. 80 ఏళ్ల వయసులో రిటైర్ అయ్యాక కూడా ఎందుకింత రిస్క్ అని కొందరు ప్రశ్నించగా.. బాల్ రెడ్డి మాస్టారు మంచి సమాధానం చెప్పారు.