Month: December 2024

రైతు భరోసాపై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన, సంక్రాంతి తర్వాత రైతుల ఖాతాల్లో నగదు జమ-cm revanth reddy good news to farmers rythu bharosa funds released after sankranti ,తెలంగాణ న్యూస్

తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. రైతు భరోసా అమలుపై కీలక ప్రకటన చేశారు. సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా నిధులు…

అసలే ఘాట్ రోడ్డు.. ఆపై భారీ వర్షం.. యువకుల వెకిలి చేష్టలపై భక్తుల ఆగ్రహం-youths rushing around in cars on tirumala ghat road ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తిరుమలలో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో టీటీడీ పాలక మండలి పాప వినాశనం, శ్రీవారి మెట్టు మార్గాలు మూసివేసింది. అటు తిరుమలలో ఉన్న గోగర్భం…

విద్యార్థులకు సూపర్ న్యూస్.. డిసెంబర్ నెలలో సెలవులే సెలవులు!-8 days holiday for schools in telangana in december ,తెలంగాణ న్యూస్

డిసెంబర్ 1వ తేదీ ఆదివారం వచ్చింది. ఇవాళ్టితో ఆ సెలవు అయిపోయింది. 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు వచ్చాయి. 14వ తేదీ రెండో శనివారం….

Maharashtra govt formation bjp cm name still under wraps all eyes on unwell shinde big decision

Maharastra CM Eknath Shinde : మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి దాదాపు వారం రోజులు గడిచింది. అయినా మహాయుతి తరఫున ముఖ్యమంత్రి పదవిని చేపట్టే…

ఫెంగ‌ల్ ఎఫెక్ట్‌.. విశాఖ‌ప‌ట్నం నుంచి రాక‌పోక‌లు సాగించే విమాన స‌ర్వీసులు ర‌ద్దు-flight services from visakhapatnam cancelled due to cyclone fengal ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

విజ‌య‌వాడ అంత‌ర్జాతీయ విమాన‌శ్ర‌యం నుంచి రాక‌పోక‌లు సాగించే ప‌లు విమాన స‌ర్వీసుల‌ను ర‌ద్దు చేశారు. చెన్నై విమానాశ్ర‌యాన్ని మూసివేయ‌డంతో అక్క‌డినుంచి గ‌న్న‌వ‌రానికి రాక‌పోక‌లు నిర్వహించాల్సిన రెండు ఇండిగో…

అయ్యప్ప భక్తులకు అలర్ట్.. శబరిమల వెళ్తున్నారా.. అయితే జాగ్రత్త-imd issues alert for ayyappa devotees in sabarimala amid heavy rains ,తెలంగాణ న్యూస్

హై అలర్ట్.. శబరిమల ఆలయం, పంబలో ఆదివారం ఉదయం నుంచి భారీ వర్షం కురుస్తోంది. పంబా నది నీటిమట్టం పెరిగే అవకాశం ఉన్నందున జిల్లా అధికార యంత్రాంగం…

assembly elections in delhi aap will contest alone on all 70 assembly seats Aravind Kejriwal | Aravind Kejriwal: కాంగ్రెస్ తో దోస్తీకి స్వస్తి, ఢిల్లీలో ఒంటరిగా పోటీ చేయనున్న ఆప్

Aravind Kejriwal : త్వరలో జరగనున్న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని, ఏ…