Month: February 2025
బడ్జెట్కు ముందే సిలిండర్ ధరలపై ఊరట, సవరించిన ధరలు నేటి నుంచి అమల్లోకి
న్యూఢిల్లీ: మరికొన్ని గంటల్లో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనుండగా గ్యాస్ సిలిండర్ ధరలపై ఊరట లభించింది. వాణిజ్య సిలిండర్ ధర రూ.7 మేర స్వల్పంగా దిగొచ్చింది. హోటళ్ళు, రెస్టారెంట్లు,…
Man with sexsomnia found not guilty of raping woman in Sydney | Viral News : నిద్రలో రేప్ చేసే రోగం ఉందట – నిర్దోషిగా విడుదల చేశారు
Man with sexsomnia found not guilty of raping woman in Sydney: ఓ రోజు ఓ అపార్టుమెంట్లో ఓ మగ వ్యక్తి, మరో మహిళ…
Tamil Nadu Man and daughter found dead inside flat in Chennai doctor held | Crime News: 5 నెలలుగా అపార్ట్మెంట్లో తండ్రీకూతురు మృతదేహాలు
Man and daughter found dead inside flat in Chennai | చెన్నై: ఐదు నెలల నుంచి తండ్రి, కుమార్తె మృతదేహాలు ఓ అపార్ట్మెంట్ లో…
US Plane Crash: అమెరికాలో మరో విమాన ప్రమాదం, టేకాఫ్ అయిన సెకన్లలోనే క్రాష్
Jet Crashes Near Shopping Mall After Take Off In Philadelphia | ఫిలడెల్ఫియా: అమెరికాలో మరో విమాన ప్రమాదం సంభవించింది. ఇటీవల భారీ విమాన…
AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
నేటి నుంచి రాష్ట్రంలో కొత్త రిజిస్ట్రేషన్ ఛార్జీలు అమల్లోకి రానున్నాయి. గ్రోత్ కారిడార్లలో రిజిస్ట్రేషన్ విలువలు పెంచుతున్నట్లు ఇప్పటికే రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రకటించిన…
SCR Maha Kumbh Mela Special Trains : తెలంగాణ నుంచి మహాకుంభమేళాకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు – ఇవిగో తాజా అప్డేట్స్
మహా కుంభమేళాకు వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే మరో అప్డేట్ చెప్పింది. యాత్రికుల డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని 6 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ లోని…
Andhra Pradesh News Live February 1, 2025: AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు
AP Land Registration Charges : ఏపీలో మారనున్న భూముల విలువ..! నేటి నుంచి కొత్త రిజిస్ట్రేషన్ చార్జీలు – 10 ప్రధాన అంశాలు ఆంధ్ర ప్రదేశ్…
Union Budget 2025 Nirmala Sitharaman To Present Her 8th Consecutive Budget on 1 February | Union Budget 2025: నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్
FM Sitharaman Budget 2025: న్యూఢిల్లీ: సామాన్యుడి నుంచి సంపన్నుడి వరకు ఎంతో ఆసక్తిగా, ఆశగా ఎదురుచూస్తున్న కేంద్ర బడ్జెట్ నేడు సభలోకి రానుంది. కేంద్ర ఆర్థిక…
TG MLC Election 2025 : ఉత్తర తెలంగాణ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా నరేందర్ రెడ్డి
కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల పరిధిలో 42 అసెంబ్లీ నియోజకవర్గాలు, ఆరు పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. 15 జిల్లాలకు విస్తరించి ఉన్న పట్టభద్రుల…
Telangana : సిద్ధమైన నివేదికలు…! కుల గణన, ఎస్సీ వర్గీకరణపై సీఎం కీలక ప్రకటన
సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేతో పాటు ఎస్సీ వర్గీకరణ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఈ అంశాలకు సంబంధించిన నివేదికలు రాబోతున్నాయని చెప్పారు….