Month: February 2025

Pawan Kalyan : నన్ను ఒక మాట అన్నా సరే, 15 ఏళ్లు కలిసే ఉంటాం- వైసీపీని అధికారంలోకి రానివ్వం : డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్

Pawan Kalyan : సంకీర్ణ ప్రభుత్వంలో సమస్యలున్నా…15 ఏళ్లు కలిసే ఉంటామని, వైసీపీ అధికారం దక్కనీయమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. నిన్న సభలో వైసీపీ…

ఏప్రిల్/మే నెలలో తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాల అమలు- మంత్రి లోకేశ్ కీలక ప్రకటన-thalliki vandanam scheme annadata sukhibhav schemes minister lokesh says implementation in april or may ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

2014-19 మధ్య ప్రతి జిల్లాకి ఒక యాక్షన్ ప్లాన్ తీసుకొచ్చి, అభివృద్ధి వికేంద్రీకరణ చేసి చూపించామని మంత్రి లోకేశ్ అన్నారు. రెండుసార్లు డీఎస్సీ ఇచ్చామన్నారు. పెద్ద ఎత్తున…

ఏపీ ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్ హాల్ టికెట్లు విడుదల, ఇలా డౌన్ లోడ్ చేసుకోండి-ap open school society inter hall tickets 2025 released check details here ,career న్యూస్

ఏపీఓఎస్ఎస్ హాల్ టికెట్ 2025 డౌన్‌లోడ్ ఓపెన్ స్కూల్ ఇంటర్ హాల్ టికెట్లను ఈ కింద దశలను ఫాలో అవ్వండి ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ, అమరావతి…

35 మందితో ప్రారంభ‌మై 10 వేలకు విస్త‌ర‌ణ‌.. భార్యాబాధితుల సంఘం 13 డిమాండ్లు ఇవే!-13 important points regarding the demands of andhra pradesh wife victims association ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇతర దేశాల నుంచి.. అమెరికా, మ‌లేషియా, దుబాయ్‌ల నుంచి కూడా భార్యా బాధితులు ఫోన్‌లో సంప్ర‌దిస్తున్నార‌ని.. జాతీయ అధ్య‌క్షుడు జి.బాలాజీ రెడ్డి తెలిపారు. భార్యా బాధితుల ర‌క్ష‌ణ…

కేటీఆర్-brs working president ktr criticizes revanth reddy election campaign ,తెలంగాణ న్యూస్

నీరో చక్రవర్తిలా.. ‘సీఎం రేవంత్‌ నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు. కేసీఆర్‌పై కోపంతో కాంగ్రెస్‌ కరవు తీసుకొచ్చింది. రేవంత్‌కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు…

ఇంటి బయటే స్టార్ డమ్ వదిలేస్తాం-జ్యోతిక

తన తాజా వెబ్ సిరీస్ డబ్బా కార్టెల్ ప్రమోషన్లో భాగంగా జ్యోతిక ఇంటర్వ్యూలో పాల్గొంది. ఈ సందర్భంగా తన కెరీర్ గురించి, సినిమాల ఎంపిక గురించి, వ్యక్తిగత…

Minister Lokesh : వీసీలను బెదిరించి రాజీనామాలు చేయించారు, వైసీపీ సభ్యుల వ్యాఖ్యలపై మంత్రి లోకేశ్ ఫైర్

Minister Lokesh : గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై శాసనమండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీలు, మంత్రి లోకేశ్ కు మధ్య వాడీవేడి చర్చ జరిగింది….

ఏపీ మిర్చి రైతులకు కేంద్రం గుడ్ న్యూస్, 25 శాతం పంటకు ఎంఐపీ వర్తింపు- రాష్ట్రానికి లేఖ-andhra pradesh mirchi farmers get central support 25 percent crop under mip center letter ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

“ఎంఐపీ, అమ్మకపు ధరల మధ్య ధరల వ్యత్యాసం నిర్ణయించడానికి ధరల ఆవిష్కరణకు ఎజీమార్కెట్‌ పోర్టల్, ఏపీ ప్రభుత్వ ఈ-పాంటా డేటాను మూలంగా తీసుకోవాలి. ఎంఐసీ, అమ్మకపు ధరల…