Month: February 2025

Hyderabad : దేశాన్ని రక్షించడంలో హైదరాబాద్ అత్యంత క్రియాశీలక పాత్ర పోషిస్తోంది : రేవంత్ రెడ్డి

Hyderabad : హైదరాబాద్‌లోని గచ్చిబౌలీలో విజ్ఞాన్ వైభవ్ -2025 కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాన్ని రక్షించడంలో…

కీలకపోరులో అఫ్గానిస్థాన్‍దే టాస్.. తుది జట్లు ఇలా.. మ్యాచ్ గెలిస్తే సెమీస్-aus vs afg champions trophy 2025 afghanistan won toss in key match against australia know playing xis ,క్రికెట్ న్యూస్

అఫ్గానిస్థాన్ తుదిజట్టు: రహ్మానుల్లా గుర్బాజ్(వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, షదిఖుల్లా అటల్, రహమత్ షా, హష్మతుల్లా షాహిదీ(కెప్టెన్), అజ్మతుల్లా ఒమర్జాయ్, మహమ్మద్ నబీ, గుల్బాదిన్ నైబ్, రషీద్…

Railway Updates : రైల్వే ప్రయాణికులకు అప్డేట్ – ఈ రూట్లలో ఆరు రైళ్లు ర‌ద్దు, మరికొన్ని రైళ్లకు అద‌న‌పు కోచ్‌లు

నాన్ ఇంట‌ర్‌లాక్ ప‌నుల కార‌ణంగా పలు మార్గాల్లో న‌డిచే ఆరు రైళ్ల‌ను ర‌ద్దు చేసిన‌ట్లు సౌత్ సెంట్ర‌ల్ రైల్వే ప్రకటించింది. ఈ మేరకు వివరాలను పేర్కొంది. ప్రయాణికుల…

పాకిస్థాన్ టీవీ షోలో ఆ దేశ మాజీ కెప్టెన్‍కు అజయ్ జడేజా చురక-afghanistan have won more than your team in icc events says ajay jadeja to waqar younis ,క్రికెట్ న్యూస్

ప్రస్తుతం జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీలో పాకిస్థాన్‍కు ఘోర పరాభవం ఎదురైంది. సొంతగడ్డపై జరుగుతున్న టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా గెలువకుండా గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. వాన వల్ల…

కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డికి సీఎం రేవంత్‌ 9 పేజీల బహిరంగ లేఖ.. కారణం ఇదే!-cm revanth 9 page open letter to union minister kishan reddy ,తెలంగాణ న్యూస్

మూసీ ప్రాజెక్టుకు.. తెలంగాణ సంస్కృతి, ఆధ్యాత్మిక‌త మూసీ న‌దితో ముడిప‌డి ఉంద‌ని.. రాజ‌ధాని హైద‌రాబాద్ న‌గ‌రం మ‌ధ్య‌గా మూసీ ప్ర‌వ‌హిస్తోంద‌ని.. అంత ప్రాధాన్యం ఉన్న మూసీ పున‌రుజ్జీవ‌నానికి…

పెన్షన్ పంపిణీలో కీల‌క మార్పులు.. ఇక నుంచి ఉద‌యం 7 గంట‌లకే ప్రారంభం!-changes in the distribution of ntr bharosa pensions in andhra pradesh ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఇవీ లెక్కలు.. రాష్ట్రంలో ప్ర‌స్తుతం 63,34,732 మంది వృద్ధాప్య‌, వితంతు, దివ్యాంగ, దీర్ఘ‌కాలిక వ్యాధుల పెన్ష‌న‌ర్లు ఉన్నారు. వీరులో మొత్తం 8,18,900 మంది దివ్యాంగ, దీర్ఘ‌కాలిక వ్యాధుల…