Month: February 2025

రైతుల ఖాతాల్లో రూ.2 వేలు- పీఎం కిసాన్ ఈ-కేవైసీ, జాబితాలో రైతు పేరు తనిఖీ ఇలా-pm kisan beneficiary list check your name and ekyc status to receive 2k rupees ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఈ-కేవైసీ చేయించుకోకపోతే పీఎం కిసాన్‌తో డబ్బులు పొందలేరు. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM KISAN Yojana) పథకాన్ని 2019లో ప్రధాని మోదీ ప్రారంభించారు. చిన్న,…

Siddipet Boy: తొమ్మిదేళ్ల వయసులోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన సిద్ధిపేట బాలుడు

Siddipet Boy: స్కూలుకి వెళ్ళేటప్పుడో,అమ్మ నాన్నలతో బయటికి వెళ్ళినప్పుడో కాస్త దూరం నడవమంటేనే  “నా వల్ల కాదు బాబోయ్”  అనేస్తారు పిల్లలు..సిద్ధిపేటకు చెందిన  బాలుడు మాత్రం పెద్ద…

ABP Network Ideas Of India 2025 4th editons starts in mumbai with Minute Infinite theme

Ideas Of India 2025: ABP నెట్‌వర్క్ నిర్వహించే  ఐడియాస్ ఆఫ్ ఇండియా 2025 నాల్గో ఎడిషన్ ప్రారంభమైంది. ప్రార్థనా గీతంతో ప్రారంభమైన సమ్మిట్‌లో ABP నెట్‌వర్క్…

కేసీఆర్ అసెంబ్లీకి రావడం లేదు.. అనర్హుడిగా ప్రకటించాలని ఆదేశించండి.. హైకోర్టులో పిటిషన్ దాఖలు!-petition filed in telangana high court to declare kcr disqualified ,తెలంగాణ న్యూస్

ఏడుగురు ఎమ్మెల్యేలపై.. మిగిలిన ఏడుగురు ఎమ్మెల్యేలు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎం.సంజయ్‌కుమార్, కాలె యాదయ్య, బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, ప్రకాశ్‌ గౌడ్, గూడెం మహిపాల్‌ రెడ్డి, అరెకపూడి గాంధీలపై…

బర్డ్‌ ఫ్లూ భయం.. వారంపాటు చికెన్‌ మార్కెట్‌ బంద్‌.. వ్యాపారుల ప్రకటన!-traders announce closure of chicken market for a week due to bird flu fear in adilabad ,తెలంగాణ న్యూస్

అదుపులోనే ఉంది.. తెలంగాణలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైనట్టు అధికారిక ప్రకటన రాలేదు. మన పక్కనున్న ఏపీలో బర్డ్ ఫ్లూ కేసులు వెలుగులోకి వచ్చాయి. అయితే ఏపీలోనూ…

ఆన్‌లైన్‌లో అందుబాటులో ఇంటర్ హాల్ టిక్కెట్లు, వాట్సాప్‌ మనమిత్రలో కూడా లభ్యం..-inter hall tickets available online also available on whatsapp manamitra ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఆంధ్రప్రదేశ్‌ ఇంటర్మీడియట్‌ 2025 పబ్లిక్ పరీక్షలు మార్చి 1నుంచి జరుగుతాయి. 2025 మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్విరాన్‌మెంట్‌ సైన్స్‌, మోరల్…

ఆశల పద్దుకు వేళాయే.. ఈనెల 28న పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న కూటమి ప్రభుత్వం-andhra pradesh government to present full budget on 28th of this month ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

మంత్రులతో సమావేశాలు.. చంద్రబాబుతో సమావేశం తర్వాత.. ఆర్థికమంత్రి పయ్యావుల కేశవ్.. అన్ని శాఖల మంత్రులు, కార్యదర్శులతో సమావేశాలు నిర్వహించారు. ఆయా శాఖల ప్రతిపాదనలపై చర్చించారు. ఈ సందర్భంగా…

Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల కోసం క్షుద్రపూజలు, ముగ్గురికి దేహశుద్ధి చేసిన గ్రామస్తులు

Medak Crime: మెదక్ జిల్లాలో గుప్తనిధుల తవ్వకాలు కలకలం రేపాయి. జిల్లాలోని మనోహరాబాద్ మండలం, లింగారెడ్డిపల్లి గ్రామంలోని త్రిపుర వెంచర్ లో ముగ్గురు గుర్తు తెలియని దుండగులు…