Month: February 2025

క్షమించమంటున్న విశ్వక్ సేన్

లైలా చిత్రంతో విశ్వక్ సేన్ విపరీతమైన నెగిటివిటి మూటగట్టుకున్నాడు. లైలా చిత్రానికి ముందు కాంట్రవర్సీలతో సారీ చెప్పిన విశ్వక్ సేన్ సినిమా విడుదలయ్యాక మరింతగా సఫర్ అయ్యాడు….

YS Jagan Questions : 'నేను రైతులను కలిస్తే ఎన్నికల కోడ్ అడ్డు వచ్చిందా..? మీ కేసులకు భయపడను' – వైఎస్ జగన్ 10 ప్రశ్నలు

కూటమి ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ప్రశ్నాస్త్రాలను సంధించారు. మిర్చి రైతులను కలిస్తే ఎన్నికల కోడ్‌ అడ్డు వచ్చిందా..? అని ప్రశ్నించారు. తాను రైతుల పక్షపాతిని అని……

Sangareddy : ఫార్మా కంపెనీలే టార్గెట్..! కార్బన్ దొంగిలిస్తున్న ముఠా అరెస్ట్, రూ. 4 కోట్లకుపైగా విలువైన కెమికల్ స్వాధీనం

ఫార్మా కంపెనీలో విలువైన కెమికల్ ను చోరీ చేస్తున్న ముఠాను సంగారెడ్డి పోలీసులు అరెస్ట్ చేశారు. రూ. 4 కోట్లకుపైగా విలువ చేసే పల్లాడియం కార్బన్ ను…

AP Farmers : మిర్చి రైతులను ఆదుకుంటాం… అన్ని విధాలా అండగా ఉంటాం – సీఎం చంద్రబాబు

మిర్చి రైతులను ఆదుకుంటామని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మిర్చి రైతులను ఆదుకునే విషయంపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచిస్తున్నాయని తెలిపారు. రైతులకు అన్ని…

AP Group 2 Mains Exam : గ్రూప్ 2 మెయిన్స్ పరీక్షలు యథాతథం – పకడ్బందీ ఏర్పాట్లు, సెంటర్ల వద్ద 144 సెక్షన్

APPSC Group 2 Mains Exams : గ్రూప్-2 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై కలెక్టర్లతో సీఎస్ సమీక్షించారు. ఫిబ్రవరి 23వ తేదీన జరిగే మెయిన్స్ పరీక్షకు ఏర్పాట్లు…

విద్యార్థుల‌కు గుడ్‌న్యూస్.. విజ్ఞాన‌ యాత్ర‌ల‌కు మార్గ‌ద‌ర్శ‌కాలు విడుదల-andhra pradesh government releases guidelines for students educational trip ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

విద్యార్థులకు ఉపయోగం.. చ‌దువుకున్న స‌మ‌యంలోనే ఇలాంటి యాత్రల ద్వారా విద్యార్థులకు చాలా విష‌యాలు తెలుస్తాయ‌ని ఉపాధ్యాయులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర ప్ర‌భుత్వం విద్యార్థుల‌కు విజ్ఞాన యాత్ర‌ల‌కు నిధులు కేటాయించ‌డం…

RRB Recruitment 2025 Application Deadline Extended 32438 Vacancies How To Apply

Railway jobs Application Date Extended: రైల్వే శాఖలో పలు విభాగాల్లో 32 వేల లెవల్-1 (గ్రూప్-డి) ఉద్యోగాల భర్తీకి సంబంధించిన దరఖాస్తు ప్రక్రియను రైల్వే రిక్రూట్‌మెంట్…

HYDRAA Demolitions : పరికి చెరువులోకి ‘హైడ్రా’ బుల్డోజర్లు – ఆక్రమణలు కూల్చివేత

హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. తాజాగా మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలోని ప‌రికి చెరువులో వెలసిన ఆక్ర‌మ‌ణ‌లను తొలిగించింది. ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మాణ ద‌శ‌లో ఉన్న వాటిని కూల్చివేసింది. …