Month: February 2025

TG YIPS Admission 2025 : యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం.. పూర్తి వివరాలివే

TG YIPS Admission 2025 : సీఎం రేవంత్.. విద్యా ప్రమాణాల పెంపుపై స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే యంగ్ ఇండియా పోలీస్ స్కూల్‌‌ను ఏర్పాటు…

ఏపీ బడ్జెట్ కేటాయింపులు

ఏపీ అసెంబ్లీలో 2025-26 వార్షిక బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ మచిలీపట్నం, భావనపాడు, కృష్ణపట్నం, రామయ్యపట్నం అలాగే భోగాపురం పోర్టు, విజయవాడ విమానాశ్రయాలకు రూ.605…

శాఖల వారీగా ఏపీ బడ్జెట్‌ కేటాయింపులు ఇవే..రూ.3.22లక్షల కోట్లతో వార్షిక బడ్జెట్-these are the department wise ap budget allocations ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

2025-26 బడ్జెట్ అంచనాలు 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3,22,359 కోట్ల బడ్జెట్‌ ప్రతిపాదించారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ. 2,51,162 కోట్ల రూపాయలు, మూలధన వ్యయం…

వచ్చే విద్య సంవత్సరమే తల్లికి వందనం అమలు, బడ్జెట్‌లో పాఠశాల విద్యకు రూ.31వేల కోట్లు కేటాయింపు-talliki vandanam scheme will be implemented from next acadamic year ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

ఉన్నత విద్య భవిష్యత్ సవాళ్లకు విద్యార్థులను సిద్ధం చేయడం మరియు అందరికీ సమాన అవకాశాలను కల్పించడం కోసం బలమైన, సమ్మిళిత ఉన్నత విద్యావ్యవస్థను నిర్మించడానికి ప్రభుత్వం అంకితభావంతో…

నూతన పార్కింగ్‌ విధానం రూపకల్పనకు శ్రీకారం.. ఇది చాలా స్మార్ట్ గురూ!-ghmc begins designing new parking policy in hyderabad ,తెలంగాణ న్యూస్

అధికారుల సర్వే.. అధికారుల సర్వేలో భాగంగా.. ఏ వీధిలో.. ఎన్ని వాహనాలను పార్కింగ్‌ చేయొచ్చు, ప్రైవేటు స్థలాలు ఎక్కడున్నాయి, రహదారులపై పార్కింగ్‌ కేంద్రాలను ఎక్కడ నిర్మించవచ్చనే ప్రతిపాదనలు…

1000 yrs old chusath yogini temple inspiration for old Parliament building know in details

Yogini Temple Parliament House:  ఈమధ్య కొత్త భారత పార్లమెంట్ భవనాన్ని నిర్మించారు కానీ ఢిల్లీలో పాత పార్లమెంట్ భవనం హుందా తనమే వేరు. ప్రపంచంలోనే  అత్యంత…

రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్.. ప్రవేశపెడుతున్న పయ్యావుల-finance minister payyavula keshav presents the budget in the andhra pradesh assembly ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ కుదేలైందని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ వ్యాఖ్యానించారు. రూ.3.22 లక్షల కోట్లతో ఏపీ బడ్జెట్‌ను అసెంబ్లీలో పయ్యావుల ప్రవేశపెట్టారు. 2024లో రాష్ట్ర ప్రజలు…

Guntur Murder: గుంటూరు జిల్లాలో ఘోరం, వివాహేతర సంబంధంతో భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న భర్త

Guntur Murder: గుంటూరు జిల్లాలో దారుణ సంఘ‌ట‌న చోటు చేసుకుంది. భార్య మరొకరితో సన్నిహితంగా ఉంటుందనే అనుమానంతో  భ‌ర్త ఆమెను  హ‌త‌మార్చాడు. ఆ త‌రువాత భ‌ర్త కూడా…

SLBC Rescue Operation : ఆపరేషన్‌ వేగవంతం.. గల్లంతైన కార్మికుల కోసం అత్యాధునిక పరికరాలతో గాలింపు

SLBC Rescue Operation : ఎస్ఎల్‌బీసీ టన్నెల్ ప్రమాదం జరిగి ఆరు రోజులు గడుస్తున్నాయి. ఇప్పటివరకు సొరంగం లోపల చిక్కుకున్న 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు….

ఏపీలో భవన నిర్మాణ నిబంధనలు కఠినతరం, రూల్స్‌ పాటిస్తేనే ఆక్యుపెన్సీ… టౌన్‌ ప్లానింగ్‌కు కోరలు…-building construction rules in ap have been tightened ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

భవన నిర్మాణ పనుల ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు నిబంధనలు పాటించాల్సిందేనని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ మేరకు పట్టణ స్థానిక సంస్థలకు పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ ముఖ్య కార్యదర్శి…