Month: February 2025

U19 T20 World Cup: రెండోసారి విశ్వ విజేతగా భారత్.. అండర్ 19 టీ20 ప్రపంచకప్ కైవసం.. తెలుగమ్మాయికే ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ

Women’s Under 19 T20 World Cup 2025: అండర్ 19 మహిళల ప్రపంచకప్‍ను భారత్ వరుసగా రెండోసారి కైవసం చేసుకుంది. ఫైనల్‍లో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది….

తుది జట్టులో ఓ మార్పు చేసిన భారత్.. టాస్ గెలిచిన ఇంగ్లండ్.. తుదిజట్లు ఇలా..-ind vs eng 5th england won the toss india to bat first mohammed shami back in paying xi ,క్రికెట్ న్యూస్

ఇంగ్లండ్ తుదిజట్టు: బెన్ డకెట్, ఫిలిప్ సాల్ట్(వికెట్ కీపర్), జోస్ బట్లర్ (కెప్టెన్), హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టోన్, జాకబ్ బెథెల్, బ్రైడన్ కార్సే, జామీ ఓవర్టన్,…

Bangalore Deputy Commissioner of Police Traffic gave an alert statement regarding traffic slow down with Metro Project Phase-II in Outer Ring Road service road towards Sarjapur | Bangalore Traffic Alert: బెంగళూరు వాసులకు బిగ్ అలర్ట్‌

Bangalore Traffic Alert: బెంగళూరు ప్రజలకు బిగ్ అలర్ట్. కొన్ని ప్రాంతాల్లో దాదాపు నెలన్నరపాటు ట్రాఫిక్ ఇబ్బందులు ఉంటాయని అధికారులు తెలిపారు. మెట్రో ప్రాజెక్టు రెండో దశలో పనులు…

ధనాధన్ సెంచరీతో చరిత్ర సృష్టించిన అభిషేక్ శర్మ.. సిక్స్‌ల రికార్డు కూడా.. భారత్ భారీ స్కోరు-ind vs eng 5th t20 abhishek sharma creates history with blasting century india scores huge against england ,క్రికెట్ న్యూస్

భారత యంగ్ ఓపెనర్ అభిషేక్ శర్మ.. ఇంగ్లండ్ బౌలర్లను కుమ్మేశాడు. ఐదో టీ20లో హిట్టింగ్ తాండవం చేశాడు. ముంబై వాంఖడే స్టేడియంలో ధనాధన్ ఆటతో సెంచరీ మోత…

The internship application round is now open until March 12th Apply now

PM Internship Scheme Application: దేశవ్యాప్తంగా యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపరిచేందుకు తీసుకొచ్చిన పీఎం ఇంటర్న్‌షిప్ స్కీమ్ రెండో విడత దరఖాస్తల స్వీకరణ ప్రారంభమైంది. పీఎం ఇంటర్న్‌షిప్…

IND vs ENG 5th T20: ఇంగ్లండ్‍ను కూల్చేసిన భారత్.. భారీ గెలుపుతో రికార్డు.. మెరుపు శతకం సహా బౌలింగ్‍లోనూ అభిషేక్ అదుర్స్

IND vs ENG 5th T20: ఐదో టీ20లో ఇంగ్లండ్‍ను చిత్తుచిత్తుగా ఓడించింది భారత్. భారీ తేడాతో ఘన విజయం సాధించింది. సెంచరీ హీరో అభిషేక్ శర్మ…

cbse to conduct twice a year class 10 and class 12 board exams from 2025 26 session

CBSE Exams: సీబీఎస్‌ఈ పరీక్షలో విధానంలో విప్లవాత్మక మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా జేఈఈ మెయిన్స్ తరహాలో విద్యార్థులకు రెండు సార్లు…

క్రికెటర్ల కిట్లు దాచేసిన బస్ డ్రైవర్.. ఎందుకంటే!-bangladesh premier league bus drivers seizes players kit bags due to this reason ,క్రికెట్ న్యూస్

ఆటగాళ్లకు కూడా వెయిటింగ్ దర్బార్ రాజ్‍షాహి ఫ్రాంచైజీకి చెందిన కొందరు విదేశీ ఆటగాళ్లకు కూడా చెల్లింపులు జరగలేదని సమాచారం. దీంతో ఢాకాలోని ఓ హోటల్‍లోనే వారు ఉన్నారని…

గుంటూరు మిర్చి యార్డు పర్యటన, మాజీ సీఎం జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై కేసు నమోదు-guntur mirchi yard visit case registered against 8 ysrcp leaders including former cm jagan ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

Case Filed On Jagan : మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. జగన్ సహా 8 మంది వైసీపీ నేతలపై గుంటూరులోని…

ఎల్ఆర్ఎస్ పై తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్, మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 25 శాతం రాయితీ-telangana government concession on lrs fees 25 percent discount till march 31st 2025 ,తెలంగాణ న్యూస్

పొలాలను వెంచర్లుగా మార్చి రాష్ట్రంలో కొత్త జిల్లాలు….జిల్లా కేంద్రాలు ఏర్పడడంతో… మున్సిపాలిటీలు, మండలాలు, గ్రామాల్లో వెంచర్లు వెలిశాయి. వ్యవసాయ భూములను కొన్న రియల్టర్లు​వాటిని వెంచర్లుగా మార్చి ప్లాట్లు…

Maha Kumbh Inmates in 75 jails across UP to bathe in Sangams holy water know in telugu

Maha Kumbh 2025: ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళా ఫిబ్రవరి 26 మహా శివరాత్రితో పూర్తవుతుంది. భారీగా భక్తులు స్నానమాచరించేందుకు పోటీపడుతున్నారు. ఇక వారం రోజులే ఉండడంతో భక్తుల…